అన్నిరకాల వాహనాలు ఒకే వేదిక మీదికి తేవడం మహా అద్భుతమని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు. శనివారం ఆయన హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ఆధ్వర్యంలో నిర్వహ�
మ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పనితీరును ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమని మాజీ స్పీకర్, మండలి ప్రతిపక్షనేత మధు సూదనాచారి అన్నారు.
తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో వరంగల్ నుంచే బీసీ రిజర్వేషన్ పోరాటం ప్రారంభిస్తామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.