సహేతుకమైన ఆధారాలు లేకుండానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని, అనుమానితురాలిగా కూడా లేని వ్యక్తిని ఏకంగా నిందితురాలిగా మార్చారని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. ఢిల్లీ మద్యం విధానం కే
ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, వెంటనే ఆమెను విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి దేవులపల్లి రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాల
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాజకీయ కుట్రలో భాగంగానే ఆమెను అరెస్టు చేశారంటూ మండ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అత్యం త నాటకీయంగా.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎలాంటి ట్రాన్సి ట్ వారంట్ �
ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు సోదాలు జరిగాయని, ఈ ప్రక్రియ మొత్తానికి కవిత సంపూర్ణంగా సహకరించారని చెప్పారు. ఈ మేరకు అరెస్ట్ ఆర్డర్�