మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
MLC Kavitha | ధర్మపురి(Dharmapuri)లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె �
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలను విస్మరించటం సరైంది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేంద్రం తలచుకుంటే తక్షణమే బిల్లును అమలులోకి తేవచ్చని అన్నారు.