అలంపూర్ పట్టణంలో ని జోగుళాంబ, cఆలయాల ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకు లు, ఈవో పురేందర్కుమార్, పాలకమండలి కమి టీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు
పల్లెలే దేశానికి పట్టుగొమ్మ లు.. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం రూ.40 లక్ష ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన కొత్తపల్లి, బైనపల్లి పంచాయతీ భవనాలను ఎ�
ఉమ్మడి జిల్లా పరిధిలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. తిమ్మాజిపేట టీఎస్బీసీఎల్ స్టాక్ పాయింట్లో ఈ సంవత్సరం ముగింపు నెల డిసెంబర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 153 మద్యం దుకాణాలు, 23 బార్లలో రూ.203 కోట్లు అమ్మకా