పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్లకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి.. పోలీస్ భద్రత నడుమ నల్లగొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంకు తరలించినట్లు జిల్లా ఎన్నిక
ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్ర�
పట్టభద్రులు చైతన్యంతో ఓటెత్తారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక జరుగగా ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలుత మందకొడిగా సా�
వరంగల్ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఆదివారం సాయంత్రమే ఆయా జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్
తెలంగాణలో ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహిస్తున్నందున ఖమ్మం-వరంగల్-నల్లగొండ జిల్లాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్స్లు బంద్
వరంగల్ - ఖమ్మం - నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఐడీవోసీలో గురువారం నిర్వహ
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సా�