ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరిస్తే మరింత అభివృద్ధికి పాటుపడుతానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు అన్నారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మేటిగా నిలుస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రశంసించారు. మెరుగైన రవాణా వ్యవస్థతోపాటు వినోదం, నివాస సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని కొన�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు బీసీలపై ప్రేమ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. ఈటలకు బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే కులగణన చేయాలని, బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఎందుకు