తెలంగాణ ప్రజలకు, అభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అని, తెలంగాణకు సీఎం కేసీఆర్ గ్యారంటి ఉండగా ఏ పార్టీలు గ్యారంటిగా పనిచేయవని, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది సీఎం కేస�
ఎం కేసీఆర్ రజకుల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం రజకులకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణం, రూ.లక్ష రుణసాయ�
బాల్యం నుంచే క్రీడల్లో పాల్గొనాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎ�
సమాజంలోని రుగ్మతలు, కుల వివక్షతకు వ్యతిరేకంగా సమసమాజ కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు మహా త్మ జ్యోతిరావు ఫూలే అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.