ఇల్లందకుంట: అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అమలు చేస్తామని దళిత బంధు పథకం పై ఎటువంటి అపోహలు, అనుమానాలు పడవలసిన అవసరం లేదని చొప్పదండి ఎమ్మెల్యే, ఇల్లందకుంట మండల ఇంచార్జ్ సుంకే రవిశంకర్ అన్నారు. స�
గ్రీన్ ఇండియా చాలెంజ్| ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ప్రముఖులు మొదలుకొని ప్రతిఒక్కరు ఆయా సందర్భాల్లో మొక్కలు నాటుతున్నారు. తాజాగా చొప్పదండి ఎమ�
కరీంనగర్ : కొవిడ్-19పై పోరాటంలో మాల్యాల మండలానికి చెందిన దమ్మయపేట దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో గ్రామంలో
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట్ గ్రామానికి చెందిన దికొండ స్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల విషయం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే త�
కరీంనగర్ : కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులు మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రయాణాల�