మెదక్ జిల్లా కొల్చారంలో బుధవారం మంత్రి కొండా సురేఖ పాల్గొన్న బడిబాట కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘గొంగిడి సునీతాహేందర్ రెడ్డి నా సొంత బిడ్డలాంటిది. ఉద్యమం నుంచి నా వెంటే ఉండి కొట్లాడింది. ఆలేరు ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ఈ సభను చూస్తేనే సునీతమ్మ మరోమారు గెలుపు ఖాయమని అర్థమవుతున్నది.
MLA Sunitha | యాదాద్రి భువనగిరి : దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజన జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు.
TRS Maha Dharna | రాష్ట్ర బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. యాసంగి పంటను కేంద్రం కొనాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో సునీత పాల్గొని
మంత్రి తలసాని| యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు