ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేటీఆర్ బంధువుల ఇంటిపై పోలీసులు దాడి చేశారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు.సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడ
ప్రొటోకాల్ ఉల్లంఘనను శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మాజీ సీఎం కేసీఆర్ మెదక�
తాము సభలో నాలుగున్నర గంటలు నిలబడితే సీఎం, అధికారపక్ష సభ్యులు రాక్షసానందం పొందారని, తమ ఇంటి ఆడబిడ్డలకు అలా జరిగితే అలాగే ప్రవర్తిస్తారా? అని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల�
సమర్థవంతమైన పాలన చేయడం కాంగ్రెస్కు చేతకాదని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా శుక్రవారం కౌడిపల్లి, కొల్చా రంలో ఎమ్మెల్యే సునీ�
ఆగస్టు 15 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు చేయకపోతే సీఎం రేవంత్రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం శివ్వంపేటలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎ