ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకొంటున్న పార్టీకి చెందిన కౌన్సిలర్లు కానిస్టేబుళ్లపై దౌర్జన్యంగా వ్యవహరించిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంల
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం వేదికగా జరిగిన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో టోర్నీలో ఆదిలాబాద్ దుమ్మురేపింది. మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన చాంపియన్షిప్లో బాలబాలికల విభాగాల్లో ఆదిలాబాద్ టైటిళ్ల
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆ ధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్ లో సోమవారం ఎస్జీఎఫ్ అండర్-17 బాల,బాలికల హ్యాండ్బాల్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ �