MLA Poaching Case | ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నారనటానికి ఆధారాలే లేవని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనానికి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశం నిర్వహించటం దర్యాప్�
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదలాయిస్తూ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును రద్దు చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని అక్టోబర్ 27న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే ప్రేమేందర్రెడ్డి
ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుల్లో ఒకడైన నందకుమార్ అలియాస్ నందు భార్య చిత్రలేఖ మరోసారి సిట్ విచారణకు హాజరైంది. ఇప్పటికే శుక్రవారం సిట్ విచారణకు హాజరైన ఆమెను అధికారులు సోమవారం రెండోసారి ప్రశ్నించారు.