జిల్లాలోని పోడు భూముల జోలికొస్తే అటవీ శాఖ అధికారులను ఎ క్కడికక్కడ బంధిస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎసార్ట్ సౌకర్యం తొలగించినట్లు తెలిసింది. గతంలో ఎమ్మెల్యేల పర్యటనల సందర్భంగా కాన్వాయ్ ముందు, వెనకాల పోలీసు ఎసార్ట్ ఇచ్చేవారు. పైలెట్గా వెళ్లే పోలీసు వాహనం హారన్ ఇస్త
గంగాపూర్ గ్రామ శివారులో బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతున్నది. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం రెండో రోజూ భక్తులు పోటెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచేకాకుండా పలు ప�
ప్రతి ఒక్కరూ చత్రపతి శివాజీ స్ఫూర్తితో ముందుకెళ్లాలని సిర్పూర్(టీ) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని నవేగాం గ్రామంలో ఆరె కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన�
మండలంలోని తుమ్మిడిహెట్టి పంచాయతీ పరిధిలోని పీపీ నగర్లో బుధవారం గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ. 2.50 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు ప నులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు శం కుస్థాపన చేశారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. ఎంపీపీ కంభగౌని సులోచన అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైద్యంపై చర్చ నిర్వహించగా ఇన్చ