ఎమ్మెల్యే ముత్తిరెడ్డి | ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామ జిల్లా నర్మెట మండలంని హనుమంతా పూర్ గ్రామంలో నర్మెట, తరిగొప్పల మండలాల అంగన్వాడీ టీచర్లకు 4జీ ఫోన్లను మంగళవారం పంపిణీ చేశారు.
కల్యాణానికి హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భక్తులతో కిటకిటలాడిన ఆలయం జనగామ రూరల్ : కల్యాణం, కమనీయం అనందదాయకంగా సీతారామచంద్రస్వామి వారి కల్యాణం అశేష భక్తుల మధ్య, మంగళవాయిద్యాలతో అర్చకుల విశేష పూజలతో స్�
జనగామ చౌరస్తా : రన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న జరిగే 3కే రన్ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి యువతకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వ�
బచ్చన్నపేట : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గుడి చెరువులో చేప పిల్లలను వదిల