అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్కు బోధన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో బోధన్ పరిసరాలన్నీ జనసంద్రమయ్యాయి.
CM KCR | తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి వెళ్లే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి బోధన్ అభివృద్ధిని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల
CM KCR | నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.