వికారాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మండల అధ్యక్షుడు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు గురువారం కలిసి �
వికారాబాద్ : నిరుపేదల పెండ్లిళకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పెద్దన్నలా నిలుస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మా ఇంటికి రండి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్�
వికారాబాద్ : కుల వృత్తులవారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ రైల్వేగేట్ సమీపంలో వెదురుతో తయారు చేసిన ఉ�
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి మద్గుల్చిట్టెంపల్లిలో దిశ సమావేశం పరిగి : వివిధ పథకాలకు కేంద్రం కంటే రాష్ట్రం అధి కంగా �
మర్పల్లి : రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేశం ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కార్య�
బంట్వారం : ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని ఎంపీ రంజీత్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని యాచారంలో గత కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న బిచ్చిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబాన్నిపరా
వికారాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని 13, 14, 22 వార్డుల్లో టీఆర్ఎస్ వార్డు కమిటీలు వేశారు. ఈ
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించడంతో అరుదైన గౌరవం దక్కిందని మాజీ మంత్రి, ఎమ్మెల్�
బంట్వారం : సమసమాజ స్థాపనకు కోసం కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నూతనంగా ప్రతిష్టించిన బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన వకుళాభరణం కృష్ణ మోహన్రావు, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ను సోమవారం వికారాబాద్ ఎమ్
ధారూరు : యువత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని కుకింద గ్రామంలో నూతనంగా స్థాపించిన అంబేద్కర్ విగ్రహాన్న�