పరిగి టౌన్ : పరిగి మండల పరిధిలోని రంగంపల్లి గ్రామ సమీపంలోని చెరువులో శనివారం స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి చెరువులో చేప పిల్లలను వదిలారు. చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్�
స్కావెంజర్ల సమస్య పరిష్కరిస్తాం డీఎంఎఫ్టీ నిధులు అధిక శాతం పాఠశాలలకే పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని పరిగి ఎమ్మ
పరిగి : దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో 78మంది లబ్ధిదారులకు కళ
పూడూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పూడూరు మండలం మన్నెగూడ రైతు సేవకేంద్రం (ఆగ్రోస్) ద్వారా శనిగ విత్తనాలను ఎన్ఎఫ్ఎ�
పరిగి : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని తమ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 51 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 19. 83 లక�
గండీడ్: కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడ బిడ్డలకు వరం లాంటిదని పరిగి ఎమ్మెల్యే మహశ్రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో అర్హులైన 90 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
గండీడ్: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని సాలార్నగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా
కులకచర్ల : గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న కొవిడ్ వ్యాక్సీన్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూ�
పరిగి : ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. గురువారం పరిగిలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్డ్రైవ్ను జిల్లా అదనపు కల�
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి మద్గుల్చిట్టెంపల్లిలో దిశ సమావేశం పరిగి : వివిధ పథకాలకు కేంద్రం కంటే రాష్ట్రం అధి కంగా �
పరిగి : మట్టి వినాయక విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పరిగిలో పూడూరు జడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్ గుప్తా దంపతుల ఆధ్వర్యంలో ఉచితంగా మట్టివినాయక విగ్రహ
పూడూరు : సమాజంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయవృత్తి ఎంతో గొప్పదని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలోని రైతువేదిక హాల్లో మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంఈవో హరిచందర్ అ
రైతు రాజ్యం దిశగా ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ ప్రతి 5 గ్రామాలకు ఒక క్లస్టర్ స్థాయి రైతువేదిక పంటలు పండించే విధానంలో అవగాహన నూతన వ్యవసాయ పోకడలపై నిరంతర పరిశీలన దోమ : రైతు వేదికలే పల్లె ప్రగతి దీపికలుగా ని
పరిగి : విద్యాభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగిలో జరిగిన పీఆర్టీయూ టీఎస్ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట
పరిగి : పరిగి పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని 12వ వార్డు షిరిడి సాయిరాం కాలనీలో నూతనంగా వేసిన సీసీ రోడ్డును ఎమ్మ