అవినీతిపరుడైన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై నిరంతర పోరాటం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పష్టంచేశారు. ఎక్కడా రాజీ పడేదే లేదని తేల్చిచెప్పారు. బిచ్కుందలోని బీఆర్ఎస్ పార్టీ కా
జుక్కల్ నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో రూ.36లక్షలతో రైతు సేవా సహకార సంఘం ఆవరణలో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గ�
నిజాంసాగర్ మండలంలో రూ.476కోట్లతో నిర్మిస్తున్న నాగమడుగు మత్తడి నిర్మాణ పనులు 15శాతం మాత్రమే పూర్తయ్యాయని, త్వరితగతిన పూర్తిచేస్తే జుక్కల్ నియోజకవర్గంలోని 41వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఎమ్మెల్యే తో�
నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి కృషిచేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని కంబాపూర్లో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయ�
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని జుక్కల్ ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూ ర్, పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాల్లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే..