‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమవుతుంది. కర్ణాటక లెక్క కరెంట్కు గోసపడాల్సిందే.. టార్చిలైట్ పట్టుకొని పొలాల దగ్గరికి వెళ్లే రోజులు వ స్
రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ వెంటే తామంతా ఉంటామని మండలంలోని అక్సాన్పల్లి గ్రామానికి చెందిన యువకులు ఆదివారం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
MLA Kranthi karan | తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషితో అన్ని సర్కార్ దవఖానాల్లో ప్రజలకు కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
అందోల్, ఆగస్టు 16: దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నరని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పట్టివరకు ఈ పథకం ద్వారా ఎన్నో దళిత కుటుంబాలు