రామగుండంలో టీ ఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తనపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. ఆర్ఎఫ్సీఎల్ కార్మికులను అడ్డుపెట్టుకొని �
గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు సుందిళ్ల నుంచి గోదావరిఖని వరకు కరకట్ట నిర్మించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విన్నవించారు
గుజరాత్లో వరదలు వస్తే సహాయం చేసిన ప్రధాని మోదీకి భద్రాచలం వరదలు కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించారు. రాష్ర్టానికి నిధులు తీసుకొనిరాలేని కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి ఉపయోగమ