సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేప�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేసిందని, ఎన్నికల్లో అభివృద్ధి చూసి బీఆర్ఎస్కి పట్టం కట్టాలని, కాంగ్రెస్ ఓటు వేస్తే కరెంట్ కష్టాలు తప్పవని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎ�
బోథ్ నియోజకవర్గంలో గులాబీదండు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడగడపకు వివరిస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం బోథ్లో జడ్పీటీసీ ఆ�