కొత్తగా కొలువుదీరిన మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు మళ్లీ కీలక పదవులు దక్కాయి. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును ఐటీశాఖ, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ను బీసీ సంక్షేమ శాఖ వరించాయి.
కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు సీనియర్లకు మంత్రి పదవులు వరించాయి. అందరూ అనుకున్నట్టుగానే మంథని నుంచి గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబు, అలాగే హుస్నాబాద్ నుంచి విజ�
రాష్ట్రంలో కాంగ్రెస్కు, ఆ పార్టీ నేతలకు ఒక విధానమంటూ లేదని, కేవలం పనిగట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదని మరోసారి తేటతెల్లమైంది. కాంగ్రెస్ విధాన రాహిత్యం అసెంబ్లీ వేదికగా బయల్పడింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బ్రాహ్మణ పరిషత్ స్థాపనతో బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించిందని, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాద�