MLA Dhanpal Suryanarayana | బీసీలను మోసం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడ�
నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
మున్సిపల్ కార్పొరేషన్లో దోచుకున్న ప్రతి పైసా నగర అభివృద్ధికి ఉపయోగించాలని, ఏసీబీ అధికారులు రికవరీ చేసిన డబ్బు తిరిగి మున్సిపల్ ఖాతాలో జమచేసి అభివృద్ధికి ఖర్చు చేయాలని అర్బన్ ఎమ్మెల్మే ధన్పాల్ స�
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) - ద్వారకానగర్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో జగన్నాథ రథయాత్ర సోమవారం కన్నుల పండువగా కొనసాగింది. ఈనెల 5న కొత్త గంజ్ క్లాక్టవర్ సమీపంలో విశాలమైన మండపం పైన
సోనియా పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9న నిర్వహించే తెలంగాణ తల్లి ఉత్సవాలను ఖండిస్తున్నామని, సోనియా మెప్పు కోసం సీఎం రేవంత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్బన్ ఎమ�
మత రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మైనార్టీ వర్గం తప్ప ఇతరులు ఎవరూ ఓట్లు వేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను
మలి విడుత ఉద్యమంలో జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్�
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రథ సప్తమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు కొనసాగగా..సాయంత్రం స్వామివారి రథోత�
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలతోపాటు గుర్తులు, చిహ్నాలు మారుస్తున్నట్లుగానే నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు.
అయోధ్యలో నేడు (సోమవారం) నిర్వహించనున్న బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠానోత్సవం సందర్భంగా ఊరూరా సందడి నెలకొన్నది. జిల్లాలోని రామాలయాలను ప్రత్యేక పూజల కోసం ముస్తాబు చేశారు. అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు, అన�
నూతన సంవత్సరం తొలిరోజు, సెలవు దినం కావడంతో భక్తులు బాసరకు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.