2018లోనే అయిటి పాముల ప్రాజెక్ట్ లిప్ట్ మంజూరు చేయించానని కాంగ్రెస్ అభ్యర్థి వీరేశం అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు.
తెలంగాణ వెనకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని, సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతున్నదని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేద్దామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.