వరంగల్ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. శనివారం గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా కా�
ములుగు : జిల్లాలోని పందికుంట స్టేజి వద్ద సోమవారం రాత్రి దుండగులచే హతమార్చబడిన ప్రముఖ న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డి మృతదేహానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు పోస్టు�
వరంగల్ : జిల్లాలోని గీసుగొండ మండలం కొమ్మాల గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ..జిల్లాల
వరంగల్ : రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం ఓ వరంలో మారిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ, సంగెం మండల