పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి, రాగినేడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాహ్మణపల్లిలో రూ.55 లక్షలు, రాగినేడులో రూ.70 లక్షలతో వివిధ అభ�
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన పనులు చేస్తేనే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఆదరిస్తారని ఆ దిశగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని పెద్దపల్లి �
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగేలా చూస్తామని, పేదవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణారా�