వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం ఆమె మహబూబాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వరద బాధితుల కోస�
మహబూబాబాద్లో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సమక్షంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార
రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, చిన్నారుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలను ఆదుకునే ప్రభుత్వమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 31 మందికి రూ.8.82 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ�