అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మండలంలోని ముక్క�
శాసనసభ ఎన్నికల ప్రచార పర్వాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచే మేళతాళాలు, మహిళల కోలాటాలు, కార్యకర్తల నినాదాల మధ్య రోడ్ షోలు నిర్వహించారు. ర్యాలీలు, ఆత్మీయ సమావేశా�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు భద్రాచలం చేర�
మీలో ఒకరిగా, మీ కష్టాల్లో తోడుగా ఉన్న నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియా నాయక్ అన్నారు. శుక్రవారం గార్ల మం�
భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు ప్రాంతం పూర్తి ఏజెన్సీ. ఇక్కడ నివసించే వారిలో గిరిజనులే ఎక్కువ. ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతం నిరాదరణకు గురైంది. గ్రామాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కనీసం ఒక ఊరి న�
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్యర్యంలో జనరంజక పాలన కొనసాగుతున్నదని, మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. వచ్చే నెల ఒకటిన ఇల్లందులో జరిగే సీఎం �