చందంపేట మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. గురువారం మండలంలోని పొగిళ్లా, కంబాలపల్లి, వెల్దురుపల్లి, బొల్లారం, ఉస్మనుకుంట, పాత తెల్దేవరపల్లి, ముత్యతండ�
ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమైన ప్రజల హక్కులు, జీవన ఉపాధి ప్రభుత్వ బాధ్యత అని, భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. వివిధ ప్రాజెక్