భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహ్మద్నగర్ గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో మంగళవారం గ్రామంలో సర్వేకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు, మహిళలు ఆగ్రహం వ్
నకిలీ మొక్కజొన్న విత్తన కంపెనీపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు(కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే) ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకొని రోడ్డుపై బై�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదుట అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కాన్వాయ్ను గిరిజన (మొక్కజొన్న) రైతులు బుధవారం అడ్డుకున్నారు.
అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణకు ఆ పార్టీ కార్యకర్తల నుండి నిరసన సెగ తగిలింది. మహ్మద్నగర్ గ్రామానికి చెందిన రాజోలు అనే కాంగ్రెస్ కార్యకర్తను గత నెలలో అధికార పార్టీకి చెందిన మరో వర్గం కార్యకర్తలు దాడ�
పల్లెల్లో సమస్యలు తెలుసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం చండ్రుగొండ మండలం మహ్మద్నగర్ గ్రామంలో చేపట్టిన ‘రచ్చబండ’.. ప్రజల తిరుగుబాటుతో రసాభాసగా మ