మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో భార్యతో పాటు అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
OM Ramesh Krishna | హైదరాబాద్లో మూవీ డైరెక్టర్ ఓం రమేశ్ కృష్ణ (OM Ramesh Krishna) అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్లోని ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్న రమేశ్ కృష్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ద�
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరు మరణించారు. ఈ ఘటన శుక్రవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన అరవింద్ సింగ్ (21), మన్
ఇద్దరికీ రెండో వివాహమే. అయినా కొంత కాలం తరువాత భర్త వేధింపులు తాళ లేక విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త విదేశాలకు వెళ్లాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతడిపై భార్య కేసు నమోదు చేయించింది.