Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో .. డ్రాగన్ దేశం చైనా బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో ఆ జట్టుకు స్వర్ణ పతకం వశమైంది.
జాతీయ జూనియర్ రోయింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్ హేమలత రజత పతకంతో మెరిసింది. హుసేన్సాగర్ వేదికగా శనివారం జరిగిన బాలికల సింగిల్స్ స్కల్ ఈవెంట్లో హేమలత 4ని.47.9 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి రెం�
భారత స్టార్ బాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్.. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటలేకపోయాడు. మిక్స్డ్ టీం ఈవెంట్లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్లో కేవలం పీవీ సింధు మాత్�