తెలంగాణ ఆత్మగౌరవాన్ని కవి, గాయకుడు అందెశ్రీ తాకట్టు పెట్టిండు.. తెలంగాణ కళాకారులు కట్టు బానిసలన్న అందెశ్రీ.. ఇప్పుడు ఆయన చేసేదేమిటని ప్రముఖ కవి, కళాకారుడు మిట్టపల్లి సురేందర్ ప్రశ్నించారు. తాము 550 మంది కళ
కొత్తతరం ప్రజా గాయకుల్లో సాయిచంద్ ఒక గాన సునామీ. ఒక సాంస్కృతిక విస్ఫోటనం. మలిదశ తెలంగాణ ఉద్యమ గమనానికి సాయిచంద్ ఒక సాంస్కృతిక రహదారిగా భాసిల్లాడు. తెలంగాణ ఉద్యమ సముద్ర గర్భంలో దాగిన బడబానలాన్ని తన పాట�