శ్రీరామ నవమి, మహా పట్టాభిషేకం మహోత్సవాలకు భద్రాచలం తరలివచ్చే భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ తెలిపారు.
శ్రీరామనవమికి భద్రాచలం (Bhadrachalam) ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జర�
భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు రామాలయాన్ని ముస్తాబు చేశారు. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆల య అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు. గురువారం ఉదయం 9:
‘వామనావతారా పాహిమాం.. పాహిమాం..’ అంటూ భక్తులు పులకించిపోయారు. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి.
రెండేండ్ల తర్వాత శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేండ్లుగా ఆంతరంగికంగా నిర్వహించిన జానకీరాముల కల్యాణాన్ని ఈసారి భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో భక్తుల సమ
Sri Rama Kalyanam | భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూలమూర్తులకు వేదపండితులు ఏకాంతంగా తిరుకల్యాణం నిర్వహించారు. అనంతరం సీతాసమేత కల్యాణ రాముడు మిథిలా మండపానికి చేరుకున్నాడు.
Bhadrachalam | భద్రాచలంలో (Bhadrachalam) శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి రామయ్య కల్యాణంలో ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. శనివారం సాయంత్రం మిథిలా స్టేడియంలో