చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారు శాంతినగర్లో తాగునీటి కొరత తీవ్రమైంది. గ్రామ ప్రజల రోజూవారీ అవసరాల కోసం గత బీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించి సక్రమంగా సరఫరా చేయడంతో ఇన్నాళ్�
నల్లాకు మీటర్ పెట్టుకుని ఆధార్కు అనుసంధానం చేసుకోవాలి మల్కాజిగిరి, జనవరి 27: ప్రజల దాహార్తిని తీర్చాడానికి సీఎం కేసీఆర్ సంకల్పించి ఇంటికి ఇరవై వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు�
కొడంగల్ : నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు పెండింగ్లు ఉండి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఈఎన్సీ కార్యాలయం
కందుకూరు : ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మిషన్భగీరథ అధికారులతో నియోజకవర్గంలోని తాగునీట�
దుగ్గొండి : వందశాతం కరోనా వ్యాక్సినేషన్ను పూర్తి చేసేలా చర్యలను ముమ్మరం చేయాలని వరంగల్ కలెక్టర్ గోపీ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని తొగరాయి, వెంకటాపురం, దుగ్గొండి మండల కేంద�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లాలోని అల్లిపూర్ గ్రామంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.