సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో నేరాల నియంత్రణకు విఘాతం జరిగే అవకాశం ఉంది. మిరుదొడ్డి పోలీసులు ముందుకు వచ్చి దుకాణ సముదాయ యజమానులు, ఆయా కుల సంఘాలు, ప్రజల భాగ
Mission Bhageeratha | మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో 7వ వార్డు మెయిన్ రోడ్డు సమీపంలో గ్రామానికి మంచి నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పైపులైన్ లీకై అక్కడి గుంతలో చెత్తా చెదారం పేరుకపోయి మురుగునీరుగా మారుతుంది.
ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులుచేయడం మానుకొని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని దు బ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డితో పా టు చెప్యాల, అల్వాల, ల�