మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలతోపాటు 6,7,8 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను స్వీక�
కలుషితాహారం కారణంగా 33 మంది మైనార్టీ గురుకుల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో వారిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రఘునాథ పాలెంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల ఖమ్మం-1 బాలికల కళాశాల విద్యార్ధులు సత్తా చాటారు. గురుకులానికి చెందిన మొగల్ సమ్రీన్ విద్య
కార్పొరేట్కు దీటుగా నడుస్తున్న శేరిలింగంపల్లి మండల మైనార్టీ గురుకుల ఆంగ్ల మాద్యమ పాఠశాలలో నూతన విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ ప్రారంంభమైంది. ఈ మేరకు ప్రవేశాల షెడ్యూల్ను ఉన్నతాధికారుల ఆద