తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చెయ్యాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.య�
మెరుగైన విద్యాను అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని భ్రష్టుపట్టిస్తున్నదని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ�
క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని పెద్దమంగళారం గ్రామంలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజులపాటు జరుగనున్న జిల్లా స్థాయి గ�
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ ఫంక్షన్హాల్లో గురువారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ముస్లింలకు �
ఉపాధ్యాయ వృత్తి గొప్పదని మై నార్టీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి షఫీవుల్లా అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని ఆల్మదీనా కళాశాలలో ఛాత్ర ఉపాధ్యాయులకు కేరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించారు.