Shankar Luke | మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్గా శంకర్ లూక్ బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్లోని మైనారిటీ కమిషన్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించగా.. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్
రాష్ట్ర మైనార్టీ కమిషన్లో జైన్ సమాజానికి చెందిన ఒకరిని సభ్యులుగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో జైన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మైనార్టీలుగా