ఖమ్మం జిల్లాలో లైంగికదాడి యత్నానికి గురై, దుండగుడి దాడితో తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రులు సీతక, కొండాసురేఖ శుక్రవారం పరామర్శించారు.
ఫార్మా బాధిత రైతులు శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్లో కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టగా.. అక్కడ ఒక ఫ్లెక్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి, డీజీపీ �