Chaos In Madhya Pradesh Assembly | మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొన్నది. వర్షాకాల సమావేశాల ఐదవ రోజు కూడా ప్రతిపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. మంత్రి విజయ్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
భారతీయ మహిళా సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షాను సుప్రీంకోర్టు గురువారం తీవ్రంగా మందలించింది.
కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. అసభ్యకరమైన, దిగజారుడు భాషను ఉపయోగించినందు�
గత ఆరు నెలలుగా తన భార్యకు జీతం ఇవ్వడం లేదని నిలదీసిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షా నోటికి వచ్చినట్టు తిట్టాడు. నన్నే నిలదీస్తావా.. పోలీసులు లోపలేసి బొక్కలు ఇరగదీస్తారని హెచ్చరించాడు.