గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పవిత్ర రాజ్భవన్ను రాజకీయ వేదికగా మారుస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్లా కాకుండా తమిళనాడు బీజ�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతి చెందడం, పలువురు గాయపడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మొన్న �
రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చిట్టాపూర్, ఫతేపూర్, స�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గంగాజమున తహజీబ్ సంస్కృతి వర్ధిల్లుతున్నదని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల