ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్మాటక గుమ్మంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్కొన్నారు. ఖమ్మం ఖిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా దానిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బయ్యారం శివారులో బుధవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ శంఖారావ సభ జనం లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. ఈ సభకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యే కోరం �
జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. కోటగిరిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాంస్య విగ్రహా�
దేశం గతిని మార్చే నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టం చేశారు. అభివృద్ధికి నోచుకోక, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు అండగా నిలిచేందుకే బీఆర్ఎస్ను స్థాపించారని అన్నారు.