తెలంగాణ సారస్వత పరిషత్తు సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 9: తమ రచనలు, కళల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత కవులు, కళాకారుల మీద �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: వీబీఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించనున్న ‘స్టార్ మహిళా కబడ్డీ హల్చల్’ లోగోను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. సోమవారం హైదరాబాద్లోన
తెలుగుయూనివర్సిటీ: విద్యార్థులలో స్పూర్తిని కలిగించే రచనలు సాగించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కవులు,కళాకారులు కృషి చేయాలని పర్యాటక, సాంస్కృతికశాఖామంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. తెలం�
‘డబుల్’ ఇండ్ల నిర్మాణానికి శుంకుస్థాపన | ప్రపంచ ఆదివాసీల దినోత్సవం రోజున చెంచులకు (24) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Adivasi Day | చెంచు సోదరీమణులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం చేశారు. చెంచు గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
సమాజానికి దారి చూపే రచనలు రావాలి | పుస్తకపఠనాభిరుచి తగ్గుతున్న ఈ కాలంలో అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటూనే సమాజానికి దారి చూపగల రచనలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాసగౌడ్ అన్నారు.
వృత్తిపన్నుకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు గౌడల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి: మంత్రి శ్రీనివాస్గౌడ్ ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి రవీంద్రభారతి, ఆగస్టు 8: బహుజన రాజ్యం కోసం నిజాం పాలకుల నిర
చేనేత వస్త్రాలు | చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యంతో పాటు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం
టోక్యో కాంస్య పతక విజేత పీవీ సింధు హైదరాబాద్లో ఘన స్వాగతం హైదరాబాద్, ఆట ప్రతినిధి, శంషాబాద్: వరుస ఒలింపిక్స్లో పతకాలు గెలువడం చాలా గర్వంగా ఉందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొంది. రియోలో రజతం �
అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించాలి రామప్పకు తగినంత ప్రచారం కల్పించాలి అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని వైభవంగా నిర
ప్రణాళికలు రూపొందించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశంహైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రామప్ప దేవాలయ సమీపంలోని చారిత్రక కట్టడాలు, ఆలయాలను సంరక్షిస్తూ కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ను అభివృద్ధిచేసేంద�
సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ): పశువులకు గడ్డి వేస్తాం.. పాముకు పాలు పోస్తాం.. సాటి మనిషికి తాగేందుకు నీళ్లివ్వక పోవడం అమానుషం అంటూ ‘కులాల అంతరాలను రూపు మాపేందుకు’ సురవరం ప్రతాపరెడ్డి ఉద్యమించిన తీరును