ప్రభుత్వాన్ని యాచించడం ప్రజలకు అలవాటైపోయిందని బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాచించడం మాని, దేశం కోసం తమ జీవితాలను త్యాగాలు చేసిన మహనీయుల చరిత్ర
నల్లా కనెక్షన్లు ఇవ్వడంలోనూ దేశంలో దళితులపై వివక్ష కొనసాగుతున్నది. పార్లమెంట్ వేదికగా కేంద్రమే ఈ విషయాన్ని వెల్లడించింది. అందులోనూ బీజేపీ రాష్ర్టాలే ముందువరుసలో ఉండటం గమనార్హం.
‘రామప్ప’పనులు పూర్తిచేయాలికేంద్రాన్ని కోరిన పోచంపల్లిఎంపీలతో కలిసి కేంద్రమంత్రికి వినతి హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కాకతీయుల వైభవానికి చిహ్నంగా నిలిచే వేయిస్తంభాల గుడి పునరుద్ధరణ పనులను వే�