ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో విద్యతోపాటు వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బ�
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని మరోమారు భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడకు వస్తే తనకు పుట్టింటికి వచ్చినట్టు ఉంటుందని, పోచారంతో తన అనుబంధం అలాంటిదని పే
బీర్కూర్, నవంబర్ 7 : శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఆదివారం వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 21న తన కుమార్తె అరుణ, అల్లుడు వెంకట్రాంరెడ్డి కుమార్తె స్నిగ్ధారె�