గ్రేటర్ హైదరాబాద్లో బుధవారం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సర్వేను లాం�
చేపలు పట్టుకునేందుకు చెరువు నీళ్లను ఓ కాంట్రాక్టర్ ఖాళీ చేసే కుట్ర చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయకట్టు రైతులు వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది.
ట్యాంక్బండ్పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఉండాలని, దానికోసం త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీక