కేవలం ఆయుధాలు మాత్రమే భారత్ శక్తి కాదని.. ఐక్యతే మన ఆయుధమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతిలో పునః నిర్మాణ సభలో మోదీ మాట్లాడారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఏపీలో పోలవ�
AP e-governance | రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన మొబైల్ ద్వారా సేవలు అందించేందుకు ఉద్దేశించిన ఈ గవర్నెన్స్ (e-governance ) వాట్సాప్ సేవలను (WhatsApp) ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి లోకేష్ ఈ గవర్నెన్స్ వాట్సాప్ పాలనను గురువా
Manchu Manoj | ప్రముఖ నటుడు మోహన్బాబు తనయుడు మంచు మనోజ్ బుధవారం సాయంత్రం మరోసారి తిరుపతిలోని మోహన్బాబు వర్సిటీకీ రావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి .
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారన్న కేసులో వర్మ విచారణ ఎదురొం�