వెదజల్లే పద్ధతి| వరిసాగులో రైతులు మూస పద్ధతికి స్వస్తి చెప్పాలని, ప్రత్యక్ష సాగువైపు నడవాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. వెద సాగు పద్ధతిలో పెట్టుబడులు తగ్గడంతోపాటు నాట్లకు సన్నద్ధత�
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం బీఆర్కేఆర్ భవన్లో అధికారులతో సమీక్ష�
వైకుంఠధామంలో తలదాచుకున్న కుటుంబానికి అండగా మంత్రి హరీశ్రావు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు రూ.10వేలు, సరుకులు అందజేత సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, మే 29: ఇంటిపెద్దను కోల్పోయి, సొంతిల్లు లేక శ్మశానవాటి�
ఆపన్నహస్తం అందించిన హరీశ్ రావు | కరోనా బారినపడి పనికి వెళ్లలేక పస్తులుంటున్న తల్లీకుమారుడికి మంత్రి హరీశ్ రావు ఆపన్నహస్తం అందించారు. తన ప్రతినిధులను వారి వద్దకు పంపి కావాల్సినవి సమకూర్చారు. కష్టకాలం�
అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణే | దేశంలో కేంద్రం నుంచి అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణయేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
మంత్రి హరీశ్| జిల్లాలోని నంగునూరు మండలంలో కొనసాగుతున్న కాలువలు, చెక్డ్యామ్ల నిర్మాణ పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. నంగునూరు మండలంలోని ఖాతా గ్రామం ఎల్డీ-10లో సైఫాన్ కాలువ, చెక్ డ్యామ్ �
పని ప్రాంతాల్లోనూ ప్రత్యేక డ్రైవ్ 18 ఏండ్లు నిండినవాళ్లందరికీ టీకా అన్ని ప్రైవేటు దవాఖానల్లో వ్యాక్సిన్లు ఒక్కో డోస్కు సర్వీస్ చార్జి రూ.150 ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, మే 25 (నమస్తే తెలం�
గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్ 25 లక్షల మందికి అందనున్న వ్యాక్సిన్ సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్రావు సమీక్ష కరోనా కట్టడి కోసం సూపర్ స్ప్రెడర్లకు ఈ నెల 28 నుంచి ప్రత్యేకంగా టీకాలు వేయాలని రాష్ట్ర ప
వ్యవస్థలకు చెడ్డపేరు తేవొద్దు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట జోన్, మే 23 : దవాఖానకు వచ్చే కరోనా బాధితులకు వైద్యసిబ్బంది ధైర్యం కల్పించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. కొందరి న�
మంత్రి హరీశ్ రావు | వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖాన-మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులను ఆదేశించారు.