మంత్రి హరీశ్| జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన సిద్దిపేట పోలీసు కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సీఎం కేసీఆర్ ఈనెల 20న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పర్య�
హైదరాబాద్ : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం పెంచుకునే మార్గం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం తొలిసారి సమావేశమైంది. ఇందులో మంత్రులు �
ఉపసంఘం| రాష్ట్రంలో వైద్య సేవలు, దవాఖానల్లో సౌకర్యాలను మెరుగుపరడం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీకానుంది. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉపసంఘం సమావేశమవడం
సిద్ధిపేట: పాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈనెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా సిద్ధిపేట సమీకృత కలెక్టర
సంగమేశ్వర లిఫ్ట్ | జిల్లా పరిధిలోని సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు. మునిపల్లి
దరఖాస్తుల స్వీకరణ | సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అర్హులకు డబుల్ బెడ్రూంలు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రా�
మంత్రి హరీశ్ రావు | రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
జీఎస్టీ కౌన్సిల్| కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్ర�
మంత్రి హరీశ్ రావు| సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులను ప్రారంభిస్తారు. సర్వే పనుల�